BUSINESS
రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులివ్వాలి -టీఎస్ఎస్ డబ్ల్యూజేఏ రాష్ట్ర అధ్యక్షులు కాదేపురం గంగన్న -తెలంగాణ ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర...
కామారెడ్డి, రాజముద్ర, న్యూస్:తెలంగాణ ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు కాదేపురం గంగన్న అధ్యక్షతన శుక్రవారం హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి...
నాసిరకం విత్తనాల భయం… – అధిక ధరల భారంతో రైతుల ఆందోళన – – విత్తన దుకాణాలపై అధికారుల కఠిన చర్యలే పరిష్కారం?
బీర్కూర్/బాన్సువాడ, రాజముద్ర న్యూస్:నారుమళ్లకు సిద్ధమవుతున్న రైతులు ప్రస్తుతం విత్తనాల కొనుగోలులో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతుండటంతో ప్రైవేట్ విత్తన షాపుల వద్ద రైతుల రద్దీ పెరిగింది. అయితే ఈ రద్దీని...
సామరస్య వాతావరణంలో బక్రీద్ జరుపు కోవాలి. – ఎస్సై రాములు
బీర్కూర్, రాజముద్ర న్యూస్:బక్రీద్ పండుగను శాంతి, సామరస్య వాతావరణంలో జరుపుకోవాలని బీర్కూర్ ఎస్సై రాములు ప్రజలకు పిలుపునిచ్చారు. పండుగ అనేది ఆనందం పంచుకునే సందర్భమని, ప్రతి ఒక్కరూ పరస్పర గౌరవం, సహనం పాటిస్తూ...
సామరస్య వాతావరణంలో బక్రీద్ జరుపుకోవాలని – ఎస్సై రాములు
బీర్కూర్, రాజముద్ర న్యూస్:బక్రీద్ పండుగను శాంతి, సామరస్య వాతావరణంలో జరుపుకోవాలని బీర్కూర్ ఎస్సై రాములు ప్రజలకు పిలుపునిచ్చారు. పండుగ అనేది ఆనందం పంచుకునే సందర్భమని, ప్రతి ఒక్కరూ పరస్పర గౌరవం, సహనం పాటిస్తూ...



