ePaper
Friday, April 17, 2026
📄 ePaper
Homeతెలంగాణరేషన్ లబ్ధిదారులు ఈ కేవైసీ చేసుకోవాలి

రేషన్ లబ్ధిదారులు ఈ కేవైసీ చేసుకోవాలి

📰 Generate e-Paper Clip

బీర్కూర్, రాజముద్ర న్యూస్:

బీర్కూర్ మండలంలోని 13 రేషన్ షాప్ పరిధిలోగల రేషన్ లబ్ధిదారులు తప్పనిసరిగా ఈ కేవైసీ చేసుకోవాలని బీర్కూర్ తహసిల్దార్ సవాయిసింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. నూతనంగా రేషన్ కార్డులను పొందిన లబ్ధిదారులు ఈ కేవైసీ చేసుకోవాలని ప్రభుత్వం పేర్కొందని తెలిపారు. రేషన్ లబ్ధిదారులు, రేషన్ డీలర్లకు సహకరించాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!