Bheemadevarapally, Mulkanoor: మహిళా లోకానికి దిక్సూచి సావిత్రిబాయి పూలే 

-మాజీ జడ్పిటిసి వంగ రవీందర్

On
Bheemadevarapally, Mulkanoor: మహిళా లోకానికి దిక్సూచి సావిత్రిబాయి పూలే 

మహిళా లోకానికి దిక్సూచి సావిత్రిబాయి పూలే 

 

Also Read:  Bankers achieve Goals: బ్యాంకర్లు లక్ష్యాలను సాధించాలి 

 -మాజీ జడ్పిటిసి వంగ రవీందర్ 

 

IMG-20250310-WA0222

Also Read:  Mulkanoor: అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కెన్యా పర్యటన 

భీమదేవరపల్లి, రాజముద్ర వెబ్ డెస్క్:

Also Read:  Bheema Devarapalli, Mulkanoor శివనామ స్మరణతో మారుమోగిన శైవ క్షేత్రాలు

 

విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యమని నమ్మి మహిళల్లో చైతన్యం తీసుకుని వచ్చి చదువుకునేలాగా ప్రోత్సహించిన సావిత్రిబాయి పూలే మహిళా లోకానికి దిక్సూచి అని మాజీ జెడ్పిటిసి(ZPTC) వంగ రవీందర్ అన్నారు. సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్(Mulkanoor)గ్రామంలోని ప్రజా గ్రంధాలయం(Library)వద్ద సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కవ్వా లక్ష్మారెడ్డి డ్యాగల సారయ్య, డాక్టర్ ఎదులాపురం తిరుపతి, శనిగరపు సదానందం, అప్పని బిక్షపతి, మాడుగుల అశోక్, కూన యాదగిరి తదితరులు నివాళులర్పించారు.

Views: 43
Tags:

About The Author

Latest News