Nalgonda

General News   Nalgonda 

Ramadan 2024: పవిత్రతకు త్యాగానికి చిహ్నం "రంజాన్"

Ramadan 2024: పవిత్రతకు త్యాగానికి చిహ్నం సూర్యాపేట - రాజముద్ర న్యూస్: రంజాన్‌ పండగ పవిత్రతకు, త్యాగానికి చిహ్నమని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలోని క్యాంపు కార్యాలయంలో పవిత్ర రంజాన్ నెలను పురస్కరించుకొని రంజాన్ నెల  నిజామే  ఔఖాత్ (ఉపవాసాల టైం టేబుల్)  ను మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ సయ్యద్ రియాజుద్దీన్ ఆధ్వర్యంలో  ఆవిష్కరించారు....
Read More...
Telangana  Business  Nalgonda 

Self Employment: యువతీ, యువకులు స్వయం శక్తితో బ్యాంకు రుణాలను పొందాలి

Self Employment: యువతీ, యువకులు స్వయం శక్తితో బ్యాంకు రుణాలను పొందాలి Self Employment: జిల్లా కేంద్రం లోని మోంటిసోరి హైస్కూల్ లో 18 సంవత్సరాల నుండి 40సంవత్సరాల నిరుద్యోగ యువతీ, యువకులకు గురువారం పీపుల్ పౌండేషన్  చైర్మన్, ప్రోగ్రాం కో -ఆర్డినేటర్ యాతాకుల సునీల్  ఆధ్వర్యంలో  సంకల్ప్ ప్రాజెక్టు వారి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్మాల్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఐదవ రోజు శిక్షణ కార్యక్రమంలో...
Read More...
Education  Nalgonda 

Education: యూనిఫైడ్‌ కౌన్సిల్ పరీక్షలో "జయ" విద్యార్థుల జయ కేతనం..

Education: యూనిఫైడ్‌ కౌన్సిల్ పరీక్షలో 2,8,3,4,9,15,17, 20,27,29,29, 35,38,55,57, 84,87,91 ర్యాంకులు
Read More...
Telangana  General News   Nalgonda 

Women's Day: ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

Women's Day: ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం Women's Day: తెలంగాణ స్టేట్ గృహ కార్మికుల యూనియన్  ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గృహ కార్మికుల యూనియన్ తెలంగాణ స్టేట్ జిల్లా కోఆర్డినేటర్ కాసా అనసూయ మాట్లాడుతూ... మహిళలు లేనిది సృష్టి లేదని అన్నారు. మహిళలు ఎంతో సహనంతో తమ ఇంటిని సమాజాన్ని, సన్మార్గంలో...
Read More...
Telangana  Nalgonda 

TSRTC: బస్సు ప్రమాదంలో మృతి చెందిన ఘటనకు బాధ్యులెవరు....?

TSRTC: బస్సు ప్రమాదంలో మృతి చెందిన ఘటనకు బాధ్యులెవరు....? TSRTC: తన స్వగ్రామానికి వెళ్లేందుకు బస్సు ఎక్కిన కొమ్ము ఆనంద రావు (54) కోదాడ డిపో బస్సు ఎక్కారు.అట్టి బస్సులో జనం ఎక్కువగా ఉండడంతో సీట్లు దొరకక మరో బస్సు ఎక్కుదామని ఆ బస్సు క్రిందికి దిగే క్రమంలో వెనుక టైర్ కింద పడగా స్థానికులు ఏరియా ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే.కాగా ఈ ప్రమాదంలో...
Read More...
Telangana  Nalgonda 

గొడవలకు కేరాఫ్ గా ప్రజాపాలన కేంద్రాలు

గొడవలకు కేరాఫ్ గా ప్రజాపాలన కేంద్రాలు ప్రజా పాలన కేంద్రాల వద్ద అధికారుల పర్యవేక్షణ కొరవైనట్లు తెలుస్తుంది గత మూడు రోజులుగా గృహజ్యోతి పథకం కింద దరఖాస్తులను స్వీకరించడానికి ఏర్పాటు చేసిన కేంద్రాలు గొడవలకు కేరాఫ్ గా మారాయని ప్రజలు వాపోతున్నారు.  తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారంటీలలో గృహజ్యోతి ఒకటి ఆపథకం కింద 200 యూనిట్ల లోపు ఉచిత...
Read More...

Advertisement