Political

Telangana  Political 

Mayor Jakka Venkat Reddy: ప్రజాస్వామ్య బద్ధంగా ప్రభుత్వాలు పనిచేయాలి

Mayor Jakka Venkat Reddy: ప్రజాస్వామ్య బద్ధంగా ప్రభుత్వాలు పనిచేయాలి చోటే మియా... బడే మియా... డౌన్ డౌన్ అంటూ నినాదాలు
Read More...
Telangana  Political 

CM REVANTH REDDY: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ 100 రోజుల ప్రజా పాలన భేష్

CM REVANTH REDDY: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ 100 రోజుల ప్రజా పాలన భేష్ హైదరాబాద్‌, రాజముద్ర న్యూస్: రాష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వం(Congress).. ప్రజాపాలన దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఒక్కో గ్యారంటీని అమలు చేస్తూ శుక్రవారంతో వంద రోజుల పాలనను పూర్తి చేసుకోబోతుంది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతోపాటు ఆరోగ్యశ్రీ (Arogya Sri) కింద రూ.10లక్షల దాకా చికిత్సను అందించే...
Read More...
Telangana  Political 

Former Minister Malla Reddy: కాంగ్రెస్‌ లోకి మాజీ మంత్రి మల్లారెడ్డి..!

Former Minister Malla Reddy: కాంగ్రెస్‌ లోకి మాజీ మంత్రి మల్లారెడ్డి..! హైదరాబాద్, రాజముద్ర న్యూస్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు భారీ షాక్ తగలబోతోందా.. అంటే అవుననే సంకేతాలు ఇస్తున్నాయి తాజా పరిణామాలు.. పార్టీకి ఎంతో నమ్మిన బంటుగా ఉండే మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.  ఇప్పటికే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్‌ని మల్లారెడ్డి,...
Read More...
Telangana  Political 

Amit Shah: కాంగ్రెస్‌, బి ఆర్ ఎస్, మజ్లీస్‌ ఒక్కటే: కేంద్రమంత్రి అమిత్‌ షా

Amit Shah: కాంగ్రెస్‌, బి ఆర్ ఎస్, మజ్లీస్‌ ఒక్కటే: కేంద్రమంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌ - రాజముద్ర న్యూస్: తెలంగాణ ప్రజల ఉత్సాహం చూస్తుంటే మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన భాజపా బూత్‌ స్థాయి అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.. మోదీని మూడోసారి ప్రధానిగా చేద్దామా. 400 ఎంపీ...
Read More...
Political 

Sadu Malyadri: బహుజన శ్రామిక వర్గ దృక్పథoతో రాజ్యాధికారం కోసం పోరాడాలి.

Sadu Malyadri: బహుజన శ్రామిక వర్గ దృక్పథoతో రాజ్యాధికారం కోసం పోరాడాలి. సూర్యాపేట- రాజముద్ర న్యూస్:.మారోజు వీరన్న ఆలోచన విధానంతో దళిత బహుజనులను ఐక్యం చేస్తూ బహుజన శ్రామిక వర్గ దృక్పథంతో రాజ్యాధికారి కోసం పోరాడాలని తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బహుజన పొలిటికల్ సెంటర్ కోఆర్డినేటర్ సాదు మాల్యాద్రి, బహుజన పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్ దండి వెంకట్, బిసిపి రాష్ట్ర కార్యదర్శి పర్వతాలు, గూడూరు సీతామహాలక్ష్మిలు పిలుపునిచ్చారు....
Read More...
Political 

Big Breaking:  బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. : బీజేపీలో చేరిన కీలక నేతలు..

 Big Breaking:  బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. : బీజేపీలో చేరిన కీలక నేతలు.. హైదరాబాద్ - రాజముద్ర న్యూస్: బీఆర్ఎస్(BRS) పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నలుగురు కీలక నేతలు బీజేపీ(BJP)లో చేరారు. మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, జలగం వెంకట్రావు, మాజీ ఎంపీలు గొడెం నగేష్, సీతారాం నాయక్ బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్, లక్ష్మణ్ పార్టీ కండువా...
Read More...
Political 

మంత్రి తుమ్మల ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరిన ఇర్షాద్ ఖాన్. 

మంత్రి తుమ్మల ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరిన ఇర్షాద్ ఖాన్.  ఉప్పల్ - రాజముద్ర న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు నిండక ముందే వరుస చేరికలతో బలపడ్తుంది కాంగ్రెస్.  తెరాస కార్యవర్గం మాజీ మేయర్ తో పాటు ప్రస్తుత డిప్యూటీ మేయిర్ అందరు కాంగ్రెస్ గూటికి చేరారు.  ఇదే వరుసలో ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన మరో కీలక నేత కూడా  తెరాస మైనార్టీ విభాగనికి...
Read More...
Telangana  Political 

మహబూబాబాద్ పార్లమెంట్ లో బిఎస్పీ గెలుపుకోసం సైనికుల్లా పనిచేయాలి

మహబూబాబాద్ పార్లమెంట్ లో బిఎస్పీ గెలుపుకోసం సైనికుల్లా పనిచేయాలి మరిపెడ - రాజముద్ర న్యూస్: మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో బిఎస్పీ గెలుపుకోసం పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని బిఎస్పీ జిల్లా ఇంచార్జ్ తేజావత్ అభినాయక్ కోరారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ అసెంబ్లీ మరిపెడ మండలంలోని అబ్బాయిపాలెం గ్రామంలో పార్టీ మండల సమీక్షా సమావేశం బిఎస్పీ మండల అధ్యక్షులు జినక కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగింది. ఈకార్యక్రమానికి...
Read More...
Andhra Pradesh  Political 

పవన్ కళ్యాణ్ పై సీరియస్ అయినా హరి రామ జోగయ్య

పవన్ కళ్యాణ్ పై సీరియస్ అయినా హరి రామ జోగయ్య చంద్రబాబు నాయుడు 24 సీట్లు ఇస్తే దేహి అని అడుక్కుంటావా...  పవన్ కళ్యాణ్  పై  సీరియస్ అయినా హరి రామ జోగయ్య . టీడీపీ, జనసేన తొలి జాబితా పై ఇరు పార్టీల నేతలు అసంతృప్తిగా ఉన్నారు. టీడీపీ సంగతి పక్కన పెడితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి 24 సీట్లు మాత్రమే కేటాయించడంపై జనసేన...
Read More...
Andhra Pradesh  Political 

టికెట్ ఇవ్వని పవన్ కళ్యాణ్-- జన సైనికుడి అమర నిరాహార దీక్ష

టికెట్ ఇవ్వని పవన్ కళ్యాణ్-- జన సైనికుడి అమర నిరాహార దీక్ష Andhra Pradesh: జనసేన పార్టీ అధికారంలోకి రావాలని పరితపించారు. పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రి పీఠంపై చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.రబ్బరు చెప్పులేసుకునే వ్యక్తిని అసెంబ్లీకి పంపుతానన్న పవన్ కల్యాణ్ పిలుపు మేరకు నియోజకవర్గంలో ప్రతీ గడప గడపకు వెళ్లి పర్యటించారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, విధివిధానాలను ప్రతీ ఇంటికి చేర్చారు. 'ఇంటికి దూరంగా..ప్రజలకు దగ్గరా' పేరుతో 809...
Read More...
Political 

Breaking: నాగారం మున్సిపాలిటీ లో వీగిన అవిశ్వాస తీర్మానం

Breaking: నాగారం మున్సిపాలిటీ లో వీగిన అవిశ్వాస తీర్మానం కీసర, రాజముద్ర : నాగారం మున్సిపల్ కార్యాలయంలో గురువారం చైర్మన్‌, వైస్ చైర్మన్‌పై ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఛైర్మన్‌, వైస్ ఛైర్మన్‌పై 14మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం గతంలో ప్రతిపాదించారు. కౌన్సిలర్ల అవిశ్వాస తీర్మాన ప్రతిపాదన నేపథ్యంలో కీసర ఆర్డీవో వెంకట ఉపేందర్ రెడ్డి. గురువారం నాగారం మున్సిపల్ కార్యాలయంలో ప్రవేశపెట్టారు. అయితే...
Read More...
Political 

Breaking: తూముకుంటలో అవిశ్వాస తీర్మానం ఏమైందంటే...

Breaking: తూముకుంటలో అవిశ్వాస తీర్మానం ఏమైందంటే... మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలం తూముకుంట మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్ పర్సన్ కానుగుల రాజేశ్వరరావు పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన విషయం మీకు తెలిసినదే. తూముకుంట మున్సిపాలిటీలో మొత్తం వార్డుల సంఖ్య 16.  అయితే ఈరోజు అవిశ్వాస తీర్మానంపై మల్కాజిగిరి ఆర్డిఓ కీలక ప్రకటన చేశారు. అవిశ్వాస తీర్మానానికి 16 మంది కౌన్సిలర్లు ఎవరు...
Read More...

Advertisement